Mulugu
- Nov 26, 2020 , 01:30:09
రైతులు కల్లాలను నిర్మించుకోవాలి

ములుగురూరల్, నవంబర్25: రైతులు వారి పొలాల్లో కల్లాలను నిర్మించుకోవాలని డీఏవో గౌస్హైదర్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దేవనగర్ గ్రామంలో రైతు కల్లాలు నిర్మించుకునేందుకు ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాలను నిర్మించుకొని ఆరబెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందుటూ ఉండవని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కల్లాలను నిర్మించుకునేందుకు ఏఈవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏఈవో క్లస్టర్లో 50 కల్లాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏవో సంతోష్, ఏఈవో సాయికుమార్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
తాజావార్తలు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ
- 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెన్సీలో అండర్-19 కప్ అందుకున్న భారత్
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
MOST READ
TRENDING