లఢక్: కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్లో భూకంపం సంభవించింది. లఢక్లో శుక్రవారం ఉదయం 11.02 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదయ్యిందని తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియరాలేదని వెల్లడించింది.
జమ్ముకశ్మీలోని దోడా ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 2.34 గంటలకు భూమి కంపింది. దీని తీవ్రత 3.2గా నమోదయ్యింది ఎన్సీఎస్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి