Mulugu
- Oct 29, 2020 , 02:05:30
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

చిట్యాల : మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన రావుల భిక్షపతి(36) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. భిక్షపతి తనకున్న ఎకరం భూమిలో పంట చేతికందకపోవడంతో పాటు గతంలో అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తె లియక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్న ట్లు చెప్పారు. మృతుడికి భార్య మాధవి, కుమారుడు, కూతురు ఉన్నారు.
తాజావార్తలు
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!
- రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
- సూరత్లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి
- చైనాకు ఎయిర్ఫోర్స్ చీఫ్ వార్నింగ్
- చిరుతను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు
- నిలకడగా శశికళ ఆరోగ్యం
MOST READ
TRENDING