గత రెండు, మూడు రోజులుగా ఈదురు గాలులు, వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. చెట్లు కూలిపోయి విద్యుత్ స్థంబాలపై పడ డం, విద్యుత్ తీగలు వదులుగా ఉన్న చోట విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. దీన్ని పునరుద్ధరించేందుకు 15నుంచి 30 నిమిషాల సమ యం పడుతున్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.