వికారాబాద్ : జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించిది. పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులతో భారీ వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. వికారాబాద్లోని 32 వార్డు శివరాం నగర్ కాలనీలో చెట్టు విరిగి కరెంటు వైర్లపై పడడంతో రెండు స్తంభాలు విరిగి కింద పడ్డాయి. ఈ సంఘటన కౌన్సిలర్ ఇంటి ముందు జరిగింది. పంట నష్టం వాటిల్లింది, మామిడి పండ్లు నేలరాలాయి.
ఇవి కూడా చదవండి..
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం