న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి, ఆ కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తన వంతుగా చేస్తున్న కృషి, కరోనా బాధితులకు IAF అందిస్తున్న సహాయ సహకారాలు తదితర అంశాలపై వారు చర్చించారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో