పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టిఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.