కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు మేకల అయ్యప్ప, కార్పొరేటర్ ఏకే మురుగేష్, తెరాస యువజన విభాగం అధ్యక్షులు భార్గవ్రావ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.