పీర్జాదిగూడ, జూన్ 6 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సాయినగర్లో డాక్టర్ జయపాల్రెడ్డి, కల్కూరి అన్వేశ్ నూతనంగా ఏర్పాటు చేసిన జేపీ దవాఖానను ఆదివారం మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీ నేతకాని వెంకటేశ్, మాజీ మంత్రి బాబూమోహన్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక మేయర్ వెంకట్రెడ్డిలతో కలిసి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, స్థానిక కార్పొరేటర్లు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంట్ నియాజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, నిర్వాహుకులు డాక్టర్ జయపాల్రెడ్డి, కల్కూరి అన్వేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.