Medchal
- Aug 25, 2020 , 00:10:46
రోడ్లపైకి ఆవులను వదిలితే చర్యలు

మేయర్ మహేందర్గౌడ్
బండ్లగూడ,ఆగస్టు 24: రోడ్లపైకి ఆవులను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ మహేందర్గౌడ్ హెచ్చరించారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి
లోని రోడ్ల పైకి వచ్చిన ఆవులను కార్పొరేషన్ సిబ్బంది ప్రహరీ లోపల బంధించారు. విషయం తెలుసుకున్న ఆవుల యజమానులు వదిలి వేయాలని మేయర్ మహేందర్గౌడ్, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితో మేయర్ మాట్లాడుతూ రోడ్లపై ఆవులను వదిలేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇకపై ఆవులను రోడ్లపైకి వదిలితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మనోహర్, సురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
MOST READ
TRENDING