Medchal
- Jan 27, 2021 , 04:45:20
VIDEOS
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

చర్లపల్లి, జనవరి 26 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లిలోని తిరుమల్ ఫంక్షన్ హాల్లో శ్రీ విఘ్నేశ్వర మున్నూరు కాపు సంఘం ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. మున్నూరు కాపు కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నూతనంగా రూపొందించిన క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మామిళ్ల శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్, కర్ర వెంకటేశ్వర్, కొడిమ్యాల శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు కూన మహేశ్, కందుల శ్రీనివాస్, సోమేశ్, సోమయ్య, పుప్పాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
MOST READ
TRENDING