Medchal
- Jan 26, 2021 , 03:53:19
VIDEOS
బాలల పరిరక్షణకు చర్యలు

- నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 25 : బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్ అధ్యక్షతన బాలల పరిరక్షణ సంస్థ కమిటీ , సఖీ కమిటీలను 14 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కన్వీనర్లుగా అంగన్వాడీ కార్యకర్తలు, కమిటీ మెంబర్లుగా మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులను నియమించారు. అనంతరం కరపత్రాలను అవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, అంగన్వాడీ సూపర్ వైజర్ అంజమ్మ, సఖీ కో-ఆర్డ్డీనేటర్ రమాదేవి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
- గ్రీన్కార్డు దరఖాస్తుదారులపై నిషేధం ఎత్తేసిన బైడెన్
- అనుమానాస్పదస్థితిలో ఆటో డ్రైవర్ మృతి
- ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
MOST READ
TRENDING