సంగారెడ్డి : జిల్లాలోని ఐడీఏ బొల్లారం మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం భారీగా ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి