Medchal
- Nov 25, 2020 , 08:50:36
టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

మల్కాజిగిరి: నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులందరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తిచేశారు. మల్కాజిగిరి సర్కిల్లోని టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో మంత్రి ఈటల మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు, స్థానిక నేతలకు ఉద్బోధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారంలో ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుండ నిరంజన్, మోహన్రెడ్డి, గంగాధర్కృష్ణ, ఖలీల్, రాజుయాదవ్, ప్రసాద్యాదవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
MOST READ
TRENDING