Medchal
- May 12, 2020 , 23:38:51
VIDEOS
కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలి

వలిగొండ : కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సుమన్కళ్యాణ్ సూచించారు. మండలంలోని దుప్పెల్లి, నాతాళ్లగూడెం, వేములకొండ గ్రామాల్లో హోం క్వారంటైన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితులను ఆయన వైద్య సిబ్బందితో కలిసి మంగళవారం తెలుసుకున్నారు. తప్పనిసరిగా 28 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. మాస్కులు ధరించాలని, శానిటైజర్, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమలత, డాక్టర్ జ్యోతి, ఏపీఎంవో సంతోష్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
MOST READ
TRENDING