దేశ రాజధాని ఢిల్లీలో నీటి కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమైపోతున్నది. ఈ విష రసాయనాల కారణంగా యమునా నదిలో విషపు నురుగలు పేరుకుపోయాయి. కలింది కుంజ్ ఏరియాలో ఇలా యమునా నదిపై శనివారం విషపు నురుగలు పేరుకుపోయాయి.