మెదక్ జిల్లాలో 26,457 మందికి కేసీఆర్ కిట్ పంద్రాగస్టు కానుకగా మరో 20వేల కొత్త పింఛన్లు 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు 4969 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు… 2,344 పూర్తి రూ.668 కోట్లతో మిషన్ భగీరథ ప
సంగమేశ్వ, బసవేశ్వరతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు రూ.510 కోట్లతో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ జిల్లాలో 41,981 మందికి కొత్తగా పింఛన్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఉత్తమ అధికారులకు అవార్డుల ప్రదానం సంగార
సంగారెడ్డి, ఆగస్టు15: జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 450 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. రాధిక రమణి (డీఆర్వో), ఎల్లయ్య (జడ్పీ సీఈవో), జగదీశ్ (�
దేశవ్యాప్తంగా అందరికి ఒకే విద్య అందాలి.. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓటును అమ్ముకోవద్దు ప్రజా గాయకుడు గద్దర్ రామచంద్రాపురం, ఆగస్టు15: ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగాలంటే దేశంలోని అన్ని వర్గాల పిల్లలక�
ఇద్దరు మృతి పంద్రాగస్టు సంబురాల్లో విషాదం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీ పటాన్చెరు, ఆగస్టు 15ః స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుక�
జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ జెండాలతో ర్యాలీలు త�
అందోల్, ఆగస్టు 15 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్�
పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వ�
సంగారెడ్డి : భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ�
సిద్దిపేట : 70 ఏండ్లలో సాధించని అభివృద్ధిని ఏనిమిదేండ్లలో తెలంగాణ సాధించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వే
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు బైక్ ర్యాలీలు, క్రీడాపోటీలతో సందడి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక రెపరెపలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న క
శక్తిపీఠం అభివృద్ధికి కృషి చేస్తాం ఎండోమెంట్ నుంచి రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తాం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివ్వంపేట, ఆగస్టు14:శివ్వంప�
– టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట, ఆగస్టు14: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలి