Medak
- Jan 14, 2021 , 00:03:28
VIDEOS
ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలి

అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
మెదక్, జనవరి 13: మెదక్ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్బంగా మంత్రి తన్నీరు హరీశ్రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ....సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ... ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్దిగా అందుతున్నాయన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు వెదజల్లాలి అని భగవంతుడిని కోరుతున్నానన్నారు. ప్రజలందరికీ శుభం చేకూరాలని ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
తాజావార్తలు
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
MOST READ
TRENDING