Medak
- Dec 05, 2020 , 02:48:27
జీహెచ్ఎంసీ విజయంపై టీఆర్ఎస్ సంబురాలు

పెద్దశంకరంపేట: హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు వహించిన శేర్లింగంపల్లి 106 స్థానం అభ్యర్థి రాగం నగేందర్ యాదవ్ మూడువేల మెజార్టీతో గెలువడంతో మండల టీఆర్ఎస్ నా యకులు శనివారం సంబురాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుపొంది మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్నారు.అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, సర్పంచ్లు నరేశ్, ప్రకాశ్, ఎంపీటీసీ సుభాశ్ గౌడ్, స్వప్న రాజేశ్, ఎలిశ మ్మ, నాయకులు భాను, శంకర్రావు, రమేష్ ఉన్నారు
తాజావార్తలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
MOST READ
TRENDING