Medak
- Dec 01, 2020 , 01:32:51
ఆర్సీపురం, భారతీనగర్లో 400 మంది పోలీసులతో పర్యవేక్షణ

రామచంద్రాపురం : సర్కిల్ 22 పరిధిలోకి వచ్చే 111 భారతీనగర్ డివిజన్, 112 ఆర్సీపురం డివిజన్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రెండు డివిజన్ల్లో 400 మందితో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, 377 మంది పోలీసు సిబ్బందితో ఎన్నికల పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాజావార్తలు
- మృతదేహాన్ని తరలిస్తూ మరో ఐదుగురు దుర్మరణం..!
- అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
- సిక్సర్ బాదిన సన్నీ లియోన్
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 'సన్షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
MOST READ
TRENDING