Medak
- Nov 09, 2020 , 00:41:20
మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

మెదక్ టౌన్ : మండల పరిధిలోని మం బోజిపల్లి శివారులోని కోయ్య గుట్ట పై కొలువు దీరిన మల్లికార్జున స్వా మి ఆలయంలో ఆదివా రం ఆలయ నిర్వాహకు లు ప్రత్యేక పూజలు ని ర్వహించారు. పరిసరా ప్రాంతాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో చే రుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనంకోసం వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రత్యేక పూజల తో పాటు ఒ డిబియ్యం సమర్పించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
MOST READ
TRENDING