తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.120 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట. సాధారణంగా తక్కువ బడ్జెట్తో సినిమా చేసే శేఖర్ కమ్ములకు ఈ చిత్రం కెరీర్లోనే పెద్ద సినిమా కానుంది.
ధనుష్ హీరోగా నటిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి శేఖర్ కమ్ముల-ధనుష్ అరుదైన కలయికలో ఎలాంటి సినిమా రాబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com