Mancherial
- Jan 14, 2021 , 00:50:32
నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలి

చెన్నూర్ టౌన్, జనవరి 13 : అయోధ్య రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా జరుగాలని శృంగేరి ఉత్తర పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి తండ్రి కప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరి ఆస్థాన పండితుడు బ్రహ్మశ్రీ గట్టు నరహరి అవధాని ఆధ్వర్యం లో పట్టణంలోని అంబా అగస్త్యేశ్వర ఆలయంలో పూజలు చేశారు.
తాజావార్తలు
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైల్కు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలి’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
MOST READ
TRENDING