Mancherial
- Jan 10, 2021 , 00:12:45
జాబ్మేళాలో 156 మంది ఎంపిక

మంచిర్యాలటౌన్, జనవరి 9: మంచిర్యాలలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాలో 156 మంది అభ్యర్థులు పలు కంపెనీల్లో పనిచేసేందుకు ఎంపికయ్యారని ఆ కేంద్రం డైరెక్టర్ మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 200 మంది హాజరవగా, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 156 మందిని ఎంపికచేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏకైక నైపుణ్య, శిక్షణా సంస్థ తమదేనని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్టిమేట్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ఇన్చార్జి శ్రీనివాస్, కౌశల్ కేంద్రం మేనేజర్ ప్రదీప్కుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సందీప్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్.. మర్మాంగంలో బాటిల్తో కిరాతకం
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
MOST READ
TRENDING