Mancherial
- Dec 17, 2020 , 01:43:15
విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు

మంచిర్యాల అగ్రికల్చర్ : మంచిర్యాల నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు సేవలను మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ మేకల మల్లేశయ్య బుధవారం ప్రారంభించారు. గతంలోనూ విజయవాడకు మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సు నడిచిందని, కరోనా నేపథ్యంలో ఈ సేవలను నిలిపివేశామని పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి ఈ సర్వీసు సేవలను ప్రారంభిస్తున్నామన్నా రు. ప్రతి రోజూ మంచిర్యాల నుంచి 12.50 గంటలకు ప్రారంభమై హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకుంటుందని, తిరిగి రాత్రి 12 గంటలకు విజయవాడ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏడీఎం శ్రీలత, శ్రీనివాస్, డ్రైవ ర్లు, క్లీనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్
- హద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భారత జవాన్లు
MOST READ
TRENDING