Mancherial
- Dec 14, 2020 , 02:58:06
నేటి నుంచి జిల్లా పంచాయతీ సమావేశాలు

హాజీపూర్ : మంచిర్యాల జిల్లా పంచాయతీ సమీక్షా సమావేశాలు సోమవారం నుంచి ఈ నెల 17 వరకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు డీపీవో నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ పరిధిలోని పలు ఎజెండా అంశాలపై చర్చ ఉంటుందని, సమావేశానికి మండల పంచాయతీ అధికారులు, లే అవుట్ ఉన్న పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఆపరేటర్లు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
MOST READ
TRENDING