Mancherial
- Dec 09, 2020 , 02:19:57
సింగరేణిలో జీఎంల బదిలీలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణి సంస్థలో యాజమాన్యం పలువురు జీఎంలను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి ఏరియా జీఎం కే కొండయ్యను కొత్తగూడెం రీజియన్ జీఎం(సేఫ్టీ)గా, కార్పొరేట్ కార్యాలయంలో బిజినెస్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ ఏ రమేశ్రావును కార్పొరేట్ కార్యాలయంలోనే జీఎం (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్)గా, కొత్తగూడెం రీజియన్ జీఎం (సేఫ్టీ) బీ సంజీవరెడ్డిని బెల్లంపల్లి జనరల్ మేనేజర్గా బదిలీ చేశారు. పర్చేజ్ డిపార్ట్మెంట్లో జీఎంగా పనిచేస్తున్న కేవీ రమణమూర్తి ఈ నెల చివర్లో రిటైర్డ్ అవుతుండగా, ఆయన స్థానంలో రమేశ్రావు బాధ్యతలు తీసుకోనున్నారు.
తాజావార్తలు
- యువతిపై గ్యాంగ్ రేప్.. మర్మాంగంలో బాటిల్తో కిరాతకం
- అమెరికా తొలి ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
MOST READ
TRENDING