Mancherial
- Dec 04, 2020 , 01:41:39
రూపాయికి కిలో బియ్యం పంపిణీ షురూ

మంచిర్యాల అగ్రికల్చర్ : ఆరు నెలల అనంతరం రూపాయికి కిలో రేషన్ బియ్యం పంపిణీని జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలోని 423 రేషన్ షాపుల పరిధిలో 2,14,257 కార్డులు న్నాయి. రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు 31,84,808 కిలోల రేషన్ బియ్యాన్ని పౌర సర ఫరాల శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. లబ్ధిదా రులు ఈ నెల 15వ తేదీలోగా రేషన్ తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు కోరారు.
తాజావార్తలు
- నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్
- ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
- తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
MOST READ
TRENDING