Mancherial
- Nov 28, 2020 , 00:47:55
సరస్వతీ అమ్మవారికి విరాళం

బాసర సరస్వతీ అమ్మవారికి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన పప్పు విఠాబాయి- కొండయ్య దంపతులు గురువారం రూ.లక్షా116 విరాళంగా సమర్పించారు. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నగదును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దంపతులను అధికారులు సన్మానించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట అధికారులు సంజీవ్రావు, మోహన్రెడ్డి, అర్చకులు రాజేశ్వర్ శ్రోతి, ప్రదీప్మహరాజ్ తదితరులు ఉన్నారు.
- బాసర
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING