Mancherial
- Nov 22, 2020 , 00:05:08
కార్తీక సందడి

- గూడెంలో కొనసాగుతున్న పూజలు
- సామూహిక వ్రతాలు, అభిషేకాలు
- గోదావరిలో పుణ్యస్నానాలు..
- గంగమ్మ తల్లికి మొక్కులు
లక్షెట్టిపేట : మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పూజలు కొనసాగుతున్నాయి. శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడంతో పాటు దర్శించుకున్నారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు చేశారు. అంతకుముందు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్టకింద రావి చెట్టు దగ్గర కార్తీక దీపాలు వెలిగించారు.
తాజావార్తలు
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?
- అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు..!
- ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
- సోనుసూద్ కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
MOST READ
TRENDING