Mancherial
- Nov 19, 2020 , 01:59:44
ఉత్తమ సేవలకు పురస్కారాలు

మంచిర్యాల అగ్రికల్చర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ 108 అంబులెన్స్ ద్వారా ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి తెలంగాణ రీజినల్ మేనేజర్ ఖలీద్ ప్రతిభా పురస్కారాలు అందించారు. హైదరాబాద్లోని కింగ్కోఠి వైద్యశాలలోని జీవీకే ఈఎంఆర్ఐ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 108 సిబ్బందిని అభినందించారు. 108 సంస్థలో 15 ఏళ్లు పూర్తి చేసుకొని ఉత్తమ సేవలందించిన జిల్లా ఈఎంటీ వేణుకు పురస్కారం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నరేందర్, అధికారులు శ్రీకాంత్, రాము, దయాకర్, హమీద్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
MOST READ
TRENDING