Mancherial
- Nov 10, 2020 , 02:32:04
యువత రక్తదానం చేయాలి

మంచిర్యాలటౌన్(శ్రీరాంపూర్): యువత రక్తదానం చేయాలని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ కోరారు. ఎంవీటీసీలో రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించా రు. రక్తదానం చేసిన కారుణ్య ఉద్యోగులకు జీఎం, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి గుర్తింపు పత్రాలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 14 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి 1200ల యూనిట్ల రక్తం సేకరించామని తెలి పారు. ఎంవీటీసీ మేనేజర్ కే వెంకటరామారావు, పీఎం తుకారాం, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, చుం చు శంకర్ వర్మ, డాక్టర్ శరత్బాబు, రంజిత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
MOST READ
TRENDING