Mancherial
- Nov 06, 2020 , 03:45:40
దరఖాస్తు చేసుకోవాలి

జన్నారం : ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్ల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హత గల అభ్యర్థులు నవంబర్ 18 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జన్నారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎ శ్రీనివాస్రావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ న సూచించారు.
తాజావార్తలు
- ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల
- కస్టమ్స్ సేవలు ప్రశంసనీయం : గవర్నర్ తమిళిసై
- ఆకాశంలో ఎగిరే వస్తువును గుర్తించిన పైలట్
- అచ్చెన్నాయుడుకు నోటీసులు
- సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’
- 31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్
- భారత్కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్
- రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
- 'ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది'
- ధారావిలో కరోనా కేసులు నిల్
MOST READ
TRENDING