ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన రామారావు భార్య సృజన (25) కరోనాతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. సృజన పది రోజుల క్రితం కరోనా బారిన పడింది. ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నది. కాగా, మంగళవారం పరిస్థితి విషమంగా మారడంతో ములుగులోని ఓ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్