బాలానగర్, డిసెంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం మరువలేనిదని వైస్ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరా వు అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మండలకేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం, టీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మనోహరాచారి, శ్రీనివాసాచారి, చక్రంచారి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, అప్సర్ఖాన్ ఉన్నారు.
నవాబ్పేట, డిసెంబర్ 3 : మండలకేంద్రంలో శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహు లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మ య్య, సర్పంచులు గోపాల్గౌడ్, వెంకటేశ్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్యాచారి, మెండె శ్రీను, భోజయ్యాచా రి, పాండురంగయ్యాచారి, శ్రీనివాసాచారి, వాసు, నర్సింహులు, అంజయ్య ఉన్నారు.
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 3 : తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని అడ్డాకులలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో భీమన్నయాదవ్, దేవేందర్రె డ్డి, శ్రీశైలం, రవియాదవ్, శేఖర్, మన్యంకొండ, గోవిందు, జైపాల్ పాల్గొన్నారు.
పాలమూరు, డిసెంబర్ 3 : జిల్లా కేం ద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మ న్ వడ్ల శేఖర్, రాఘవాచారి,సత్యయ్య, రమేశ్, జి.రఘు, యాంకియాచారి, శ్రీనివాసులు, రాజేందర్, శ్యామ్ పాల్గొన్నారు.