కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 44 టీఎంసీలకు చేరుకున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 2,088 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 296 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 105.788 గరిష్ఠ నీ
మండలంలోని వట్టెం గ్రామ అడ్డగట్టుపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన తులాభార సన్నిధిని శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవస్థాన క
వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెండోవార్డు ఏనుగొండ లో పరిసరాల శుభ్ర�
దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, �
పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ
నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు రానీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్ వద్ద ఫేస్-1 నుంచి స్టేజ్-1 పంపును, అలాగే ఖానాపూర్ వద్ద ఉన్న స్టేజ్-2 పంపును ఎమ్
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
అసంక్రమిత వ్యాధుల కారణంగా శారీరక రుగ్మతల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో
స్తుత వ్యవసాయంలో పంట మార్పిడి అనివార్యం.. పత్తి ఎంత పండిస్తే అంత లాభం.. రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం మాది.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని విధంగా వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు కేటాయించాం.. రైతుకు
మెంబర్స్ ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ ఒబెస్ట్రెసియాన్స్, గైనకాలజిస్టు లండన్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ పి.ప్రతిభ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమ�
మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూ
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత�
అచ్చంపేట నియోజకవర్గంలో ‘రైతుబంధు’ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అచ్చంపేట, జూన్ 22 : వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఈనెల 28వ తేదీ నుంచి రైతు ఖాతాలో జమ చేసేందుకు సీఎం కేసీఆర్�
పెద్ద చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూన్ 23 : మహబూబ్నగర్ సుందరీకరణకు అహర్నిశలు కృషి చేస్�