మహబూబ్నగర్టౌన్, జూన్ 10 : హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. గురువా రం బైపాస్రోడ్డుకు ఇరువైపులా హ రితహారంలో నాటే మొక్కల కోసం చేపడుతున్న చదును పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కోసం మొక్కలు సిద్ధం చేశామని, గతంలో నాటిన మొక్కల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంత రం పాతపాలమూరు వ్యాక్సిన్ సెంటర్ను పరిశీలించారు. సిబ్బంది హైరిస్క్పర్సన్ వివరాలను సేకరిస్తున్నారని పనిచేసే వారు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.