కోయిలకొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని తసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. తెలంగాణ ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని తెలిపారు. కల్యాణలక్ష్మ చెక్కుల మంజూరులో ఎక్కడ జాప్యం చేయరాదని అదేశించారు.
మండల సమస్యలపై అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ భాస్క ర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణయ్య సర్పంచ్లు రాము, నారాయణరెడ్డి, గోపాల్, నారాయణ యాదవ్, తహ సీల్దార్ ప్రకాశ్, నాయకులు అంకిల్ల రవీందర్రెడ్డి, నారాయణగౌడ్, శ్యామ్ సుందర్జీ, శ్రీనుచారి పాల్గొన్నారు.