Mahabubnagar
- Jan 27, 2021 , 00:16:42
VIDEOS
రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల రూ.2,01,116 విరాళం

భూత్పూర్, జనవరి 26: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మంగళవారం మున్సిపల్ కేంద్రంలో వీహెచ్పీ జిల్లా నాయకులకు రూ.2,01,116ల చెక్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ నా వంతు సహకారం అందిస్తున్నానని, ఎవరికి తోచినంత వారు సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ విజేతలకకు ఎమ్మెల్యే ఆల బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా నాయకుడు మద్ది యాదిరెడ్డి, ఎంపీపీ డాక్టర్ శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
- పైన పటారం అనే సాంగ్తో అనసూయ రచ్చ
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి
- రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
- ఇస్రో సరికొత్త అధ్యాయం.. పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్డౌన్ షురూ..
- నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
MOST READ
TRENDING