హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ రెడ్డి మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మెరుగైన పనితీరుతో టీఎస్పీఎస్సీని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం