Mahabubnagar
- Nov 29, 2020 , 04:03:23
అయ్యప్ప దేవాలయాల్లో 30న పడి వెలిగించాలి

పాలమూరు: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సోమవారం అయ్యప్పస్వామి దేవాలయాల్లో రాత్రి 9 గంటలకు పడి వెలిగించాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు సీమ నరేందర్ గరుస్వామి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు రాజు దేశ్పాండే గురుస్వామి పిలుపు మేరకు విశ్వశాంతి కోసం ఆరు రాష్ర్టాల్లో కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 9గంటల 5 నిమిషాలకు ఆరు రాష్ర్టాల్లో ఒకే సమయాన అయ్యప్పస్వామి దేవాలయాల్లో పడి వెలిగించి కరోనా వ్యాధిని తరిమికొట్టేందుకు కృషి చేద్దాన్నారు.
తాజావార్తలు
- గుండెపోటుతో టీఆర్ఎస్ నాయకుడి మృతి
- సీబీఐకి సోలార్ స్కాం దర్యాప్తు: విజయన్ సర్కార్ నిర్ణయం
- మోడెం, వై-ఫై రూటర్లు మరింత చౌక.. సర్కార్ ఫ్లాన్?!
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
MOST READ
TRENDING