Mahabubabad
- Jan 22, 2021 , 02:18:08
VIDEOS
ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

తొర్రూరు, జనవరి 21 : ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ కరుణాకర్రావు అన్నారు. డివిజన్ కేంద్రంలో గురువారం ప్రమాదాల నివారణ, హెల్మెట్ వాడకంపై వాహన దారులకు పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవ గాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎస్సై నగేశ్, అదనపు ఎస్సై మున్నీరుల్లా, ఏఎస్సై రవీందర్రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా
- మాల్దీవులలో బిపాసా అందాల ఆరబోత మాములుగా లేదు..!
- అసోం, అండమాన్లో కంపించిన భూమి
- ఇంగ్లండ్తో వన్డే సిరీస్కూ బుమ్రా దూరం!
- బెయిల్పై వచ్చి లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రిని కాల్చిచంపి..!
- టైగర్ ష్రాఫ్ బర్త్డే .. పార్టీలో మెరిసిన దిశా పటానీ
MOST READ
TRENDING