Mahabubabad
- Jan 17, 2021 , 01:24:53
VIDEOS
వృద్ధుడి చేరదీత..

మహబూబాబాద్, జనవరి 16 : పట్టణంలో కొంతకాలంగా తిరుగుతూ హోటళ్లు, ఇండ్లల్లో భిక్షాటన చేస్తూ స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు మీ సేవ సెంటర్ సమీపంలోని తలదాచుకుంటున్న ఓ అనాథ వృద్ధుడిని ‘నమస్తే తెలంగాణ’ చొరవతో మండలంలోని సికింద్రాబాద్ తండా దైవకృప వృద్ధాశ్రమం నిర్వాహకుడు బానోత్ లోకేశ్ నాయ క్ చేర దీశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన బో యిని వెంకన్న (60), తన భార్య ఇటీవల అనా రోగ్యంతో మృతి చెందింది. నాటి నుంచి ఒంట రిగా తిరుగుతూ కొన్ని రోజులు క్రితం జిల్లా కేం ద్రానికి వచ్చి భిక్షాటన చేస్తున్న ఆయనను ‘నమస్తే తెలంగాణ’ లోకేశ్కు సమాచారం అందిం చగా శనివారం అనాథాశ్రమానికి తరలించారు. రోడ్లపై ఎవరైనా అనాథగా కనిపిస్తే తనకు ఫోన్ నంబర్ 9440686627కు సమాచారం అందిస్తే వారిని ఆదరిస్తానని లోకేశ్ తెలిపారు.
తాజావార్తలు
- ఇన్స్టాలో జాన్ అబ్రహం షర్ట్లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలకు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు
- పోర్ట్ ప్రాజెక్టుల కోసం ఆరు లక్షల కోట్లు పెట్టుబడి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
- రోహిత్ శర్మ పోస్ట్..సోషల్మీడియాలో ఫన్నీ మీమ్స్
- కాంగ్రెస్లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్శర్మ vs అధిర్ రంజన్
- నలమలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..
MOST READ
TRENDING