మాస్కులు తప్పనిసరి

డోర్నకల్, నవంబర్ 29: ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి ధరించాలని, లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ సూచించారు. ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు లు, పై అధికారుల ఆదేశానుసారంగా ఏలాంటి సమావేశాలు, సభలు, ఫం క్షన్లకు అనుమతులు లేవన్నారు. ఎటువంటి ఫంక్షన్లకు కూడా ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఫంక్షన్లు, సమావేశాలు నిర్వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా నిర్మూలించేందుకు ప్రజలందరు సహకరించాలన్నారు.
మహబూబాబాద్ రూరల్ : ప్రతి వాహనదారుడు తప్పని సరిగా మాస్కు ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదని రూరల్ ఎస్సై రమేశ్ బాబు హె చ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని ఈదులపూసపల్లిలో కిరాణా దుకాణా యజమానుదారులకు, వాహనదారులకు కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
- ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- వారం క్రితం కూలిన బంగారు గని.. సజీవంగానే కార్మికులు
- ఆధునిక టెక్నాలజీతోనే అధిక దిగుబడులు