Mahabubabad
- Nov 29, 2020 , 02:58:35
రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్కు విద్యార్థుల ఎంపిక

కురవి, నవంబర్ 28 : విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా ఆన్లైన్ కళాఉత్సవ్ పోటీల్లో మండలం కాంపల్లి, కొత్తూరు(సీ) వి ద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని ఆయా పాఠశాలల హెచ్ఎంలు లక్ష్మీనారాయణ, వరదరాజులు తెలిపారు. శనివా రం పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులను అభినం దించారు. కొత్తూరు(సీ) నుంచి పదో తరగతి చదు వుతున్న సందీప్, కాంపల్లి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ప్రియాంక ప్రతిభ చూపిన ట్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. ఇరువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే కళా ఉత్సవ్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
MOST READ
TRENDING