Mahabubabad
- Oct 22, 2020 , 01:50:24
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

గార్ల, అక్టోబర్ 21: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సయ్యద్ రఫీయొద్దీన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీవో గడదాసు రవీందర్రావు, మండల వైద్యాధికారి ప్రణవి, సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ నాయక్, కార్యదర్శి గుగులోత్ లక్ష్మణ్తో కలిసి ఇంటింటికీ తిరిగి సూచనలు చేశారు.
తాజావార్తలు
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్
- పీఆర్సీ వివరాలు వెల్లడించనున్న ప్రభుత్వం!
- 22 ఏళ్లు..18 సార్లు...
- ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు..
- 12,689 మందికి కొత్తగా కరోనా వైరస్
- 153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
MOST READ
TRENDING