మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సమితి మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా పల్లపు తిరుపతి నియామకమయ్యారు. గురువారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు పట్టణ కమిటీ, దాని అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, టీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, రవీందర్రెడ్డి, శంకర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణ కమిటీ
అధ్యక్షుడు పల్లపు తిరుపతి, కార్యదర్శి గడప రాకే శ్, కోశాధికారి, పీఆర్ అశోక్ , ఉపాధ్యక్షులు షఫీ, శ్రీరామారావు, బగ్గని రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల వెంకన్న, పల్ల రాజన్న, బలికొండ రమేశ్, సంయుక్త కార్యదర్శులు బండారి ప్రసాద్, నరెడ్ల శ్రీనివాస్, ముక్తవరం వాసు, ప్రచార కార్యదర్శులు సాగర్యాదవ్, వొల్లపు రాజ్కుమార్, సలిగంటి స్వామి.
మంచిర్యాల పట్టణ యూత్ కమిటీ
అధ్యక్షుడు బింగి ప్రవీణ్, కార్యదర్శి పడాల రవి, కోశాధికారి ప్రశాంత్, రెణ్వా, ఉపాధ్యక్షులు ఎనగ ంటి హరీశ్రావు, ఎగ్గెన సాయి, సోనూసింగ్ లో హియా, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చోటు, రం జి త్, సామల నరేశ్, సంయుక్త కార్యదర్శులు శ్రా వణ్, వెంకటేశ్, సాయికుమార్, ప్రచార కార్యదర్శులు యశ్వంత్, రమేశ్యాదవ్, సిరిపురం సాహిత్.
టీఆర్ఎస్ మహిళా విభాగం కమిటీ
అధ్యక్షురాలు గరిగంటి సరోజ, ఉపాధ్యక్షులు రాజమణి, కృష్ణవేణి, మంచిర్యాల పట్టణ మైనార్టీ కమిటీ, అధ్యక్షుడు నజిరొద్దీన్, కార్యదర్శి అబ్దుల్ మన్నన్, ఉపాధ్యక్షుడు బెంజిమన్, సంయుక్త కార్యదర్శి మహ్మద్ అజిజొద్దీన్, ప్రచార కార్యదర్శి ఖలీల్, కోశాధికారి బాబా.
మంచిర్యాల పట్టణ బీసీ కమిటీ
అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు,కార్యదర్శి బైరి శంకర్, ఉపాధ్యక్షుడు మునిగంటి సంతోష్, సంయుక్త కార్యదర్శి చిందం బక్కయ్య, ప్రచార కార్యదర్శి ఇరుముల దామోదర్, కోశాధికారి కంకణాల శ్యాం.
మంచిర్యాల పట్టణ ఎస్సీ సెల్ కమిటీ..అధ్యక్షుడు జూపాక సుధీర్, కార్యదర్శి దమ్మల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోదాడి రమేశ్, సంయుక్త కార్యదర్శి ఎర్రోళ్ల శ్రీనివాస్, కోశాధికారి ఉమాకాంత్.
నస్పూర్ పట్టణ కమిటీ
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 23: నస్పూర్ మున్సిపాలిటీ పట్టణ కమిటీలను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ప్రకటించారు. మున్సిపల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కార్యకర్త అక్కూరి సుబ్బయ్యను నియమించారు. ఉపాధ్యక్షుడిగా నౌండ్ల సంతోష్చారి, దెబ్బటి రామన్న, కొండపర్తి శంకర్, కార్యదర్శి మెరుగు పవన్కుమార్, కోశాధికారి వడ్లకొండ రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆకునూరి సంపత్కుమార్, సంయుక్త కార్యదర్శులుగా మే డం తిరుపతి, శివారెడ్డి, ప్రచార కార్యదర్శులుగా గట్టు శ్రీనివాస్, సోహెల్, కార్యవర్గ సభ్యులుగా బండారి తిరుపతి, మద్ది చేరాలు, మున్నగోని లింగమూర్తి, శెట్టి రమణ, లసెట్టి శ్రీనివాస్, పులి రాజేందర్గౌడ్, ముత్తె రమేశ్ను నియమించారు.
అనుబంధ కమిటీలు..
నస్పూర్ మున్సిపల్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా రౌతు రజిత, ఉపాధ్యక్షురాలు వంగపల్లి రజిత, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి సురిమిల్ల వాణి, సంయుక్త కార్యదర్శి చిట్యాల సుమలత, కార్యవర్గ సభ్యురాళ్లుగా పాముల లక్ష్మి, బే తు విజయలక్ష్మి, రాజమ్మను నియమించారు. మున్సిపల్ ఎస్సీ విభాగం కమిటీ అధ్యక్షుడిగా గరిసె రామస్వామి, కార్యదర్శి అట్కపురం రాయలింగు, కోశాధికారి చిలుముల నాగరాజు, ప్రచార కార్యదర్శిగా బొజ్జ నర్సయ్య, కార్యవర్గ సభ్యులుగా బోనాల స్వామి, వడ్లూరి రవిని నియమించారు. యూత్ విభాగం అధ్యక్షుడిగా చెల్ల విక్రం, ఉపాధ్యక్షుడిగా నరేందర్రెడ్డి, కందుల ప్రశాంత్, సోమిశెట్టి సాయి, భీమిని రాజేశ్, ఐతె రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ముద్దగోని కార్తిక్ వర్మ, కంచం సాయి, సంయుక్త కార్యదర్శులుగా సజ్జు, గోరె మనోహర్, రెంక రమేశ్, ప్రచార కార్యదర్శిగా నిఖిల్ను నియమించారు. బీసీ విభాగం కమిటీ అధ్యక్షుడిగా మోతె కనకయ్య, ఉపాధ్యక్షుడిగా బొ డ్డు చిన్నయ్య, కార్యదర్శి సదానందం, కోశాధికారి గడ్డం చంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా బండి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా మోతె చేరాలు, కార్యవర్గ సభ్యులుగా పెట్టెం నరేశ్, భవాని శ్రీనివాస్, శరబంధంను నియమించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నాయకులు నడిపెల్లి విజిత్రావు, అత్తి సరోజ, పల్లె భూమేశ్, వంగ తిరుపతి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, డీకొండ అన్నయ్య, వెంగల కుమారస్వామి పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణ కమిటీ
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 23 : లక్షెట్టిపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎమ్మెల్యే దివాకర్రావు ప్రకటించారు. లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా పాదం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా గాజుల కమలాకర్ గౌడ్, గొల్కొండ సత్తయ్య, వేముల రాజగురువయ్య, కార్యదర్శిగా రాందేని తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా భూక్యా తిరుపతి, గోప రమేశ్, ఎంబడి అశోక్, సంయుక్త కార్యదర్శిగా గరిసె రవీందర్, శాకపురపు పోషన్న, అంకతి కిషన్, ప్రచార కార్యదర్శిగా వడ్లూరి దేవేందర్, జిన్న వెంకటేశ్, దొంత నర్సయ్య, కోశాధికారిగా తాటికొండ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బిరుదుల సత్తయ్య, సింగం శ్రీనివాస్, అగ్గు రాజన్న, షస్త్రక్ షాబొద్దీన్, తోట రమేశ్, గోపె అశోక్, గడికొప్పుల చందయ్య ఎన్నికయ్యారు.
యూత్ కమిటీ.. టీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడిగా గడ్డం వికాస్, ఉపాధ్యక్షుడిగా గడికొప్పుల ప్రశాంత్, కొల్లూరి నితిన్ కుమార్, మహ్మద్ తాజొద్దీన్, కార్యదర్శిగా సుంకి శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జాదవ్ అరవింద్, నగునూరి వేణుగోపాల్, బుద్ధే శేఖర్, సంయుక్త కార్యదర్శిగా అర్ఫాన్, గంప మధూకర్, ప్రచార కార్యదర్శిగా మారుపాక ప్రసాద్, మహ్మద్ వాహిద్, సాబీర్, కోశాధికారిగా చింతల రంజిత్, కార్యవర్గ సభ్యులుగా చుంచు లక్ష్మణ్, రాంపల్లి బానేశ్, రాందేని జనార్దన్, సర్వతోజుల సురేశ్, హరీఫ్, మగ్గిడి నగేశ్, ముత్యం మణికంఠ ఎన్నికయ్యారు.