Komarambheem
- Jan 24, 2021 , 02:02:30
VIDEOS
వాహనదారుల చేతుల్లోనే ప్రమాదాల నివారణ

ఆసిఫాబాద్, జనవరి 23 : రోడ్డు ప్రమాదాల నివారణ వాహనదారుల చేతుల్లోనే ఉందని డీఎస్పీ అచ్చేశ్వర్రావు అన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ని ర్వహించిన బైక్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఎంవీఐ సంతోష్కుమార్, ఏఎంవీఐ ఫాతిమా సుల్తానా, సీఐ అశోక్, ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి, రాజేశ్వర్రావు, సిబ్బంది సంతోష్, వాజిద్ పాల్గొన్నా
తాజావార్తలు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్
MOST READ
TRENDING