Komarambheem
- Jan 13, 2021 , 01:49:32
VIDEOS
కొనసాగుతున్న పారిశుధ్య పనులు

- 20 నుంచి డిగ్రీ పీజీ పరీక్షలు
రెబ్బెన, జనవరి12 : ఈ నెల 20 నుంచి కాకతీయ విశ్వ విద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఏ జాకీర్ ఉస్మానీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రథమ, పీజీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగజ్నగర్టౌన్, జనవరి 12 : పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. సర్సిల్క్లోని వార్డు నంబర్-4లోని సుభాష్చంద్రబోస్ కాలనీలో పారిశుధ్య పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. కౌన్సిలర్ వంగరి సాగరిక, మున్సిపల్ అధికారులు శ్రీనివాస్, ఆర్పీ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- డ్యాన్స్తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
- ల్యాండ్ అయినట్లే అయి పేలిపోయిన స్టార్షిప్.. వీడియో
- ఏడాదిగా కూతురుపై తండ్రి లైంగిక దాడి
MOST READ
TRENDING