Komarambheem
- Nov 30, 2020 , 06:09:28
బాధిత కుటుంబాలకు చేయూత

కోటపల్లి : మండలంలోని షట్పల్లి గ్రామానికి చెందిన ఆసంపల్లి ఎల్లక్క, తాండ్ర పోశక్క ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలకు సర్పంచ్ ముల్కల్ల ఉమ, టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి 25 కిలోల బియ్యంతో పాటు రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉప సర్పంచ్ గోనె మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శంకర్, నాయకులు ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, వేముల రాజం, ఎండీ సలీం, సూరం సుధాకర్ రెడ్డి, పుప్పాల సతీశ్, ఇందారపు సుభాష్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- 30న అఖిలపక్ష సమావేశం
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- బిలియనీర్ జాక్మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం
- యూపీలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్య
- హిందూ మతాన్ని కించ పరిచారు.. శిక్ష తప్పదు!
- బైడెన్ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నా: ట్రంప్
- డ్రెస్సింగ్ రూమ్లో రవిశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో
- తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి.. ఇదరు కార్యకర్తలు మృతి
MOST READ
TRENDING